Top Stories

సీఎం కాదెహే.. లోకేష్ పీఎం కావాలి.. వైరల్ వీడియో

మొన్నటివరకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. కొందరు మంత్రులైతే లోకేష్ కాబోయే సీఎం అంటూ గళమెత్తారు. అయితే ఇప్పుడు మన చినబాబు సీఎం దగ్గరే ఆగిపోవడం ఏంటి..? మావోడు పీఎం కావాలని ‘గంటా’ కొట్టేశాడు గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ.. ఏకంగా పీఎంగా లోకేష్ ను చూడాలని టీడీపీ శ్రేణులు ఆయన పరువు తీస్తున్నాయి.

లోకేష్ పరువు తీస్తున్న టీడీపీ వాళ్ళు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ పీఎం ఎందుకు అవ్వకూడదు? అని వారు ప్రశ్నిస్తున్నారు..

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా రవితేజ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘అందరు డిప్యూటీ సీఎం అంటున్నారు.. పీవీ నరసింహరావు లాగా మా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు అవ్వకూడదు? ఆయనను పీఎంగా ఏదో ఒక రోజు చూడాలనేది మా కోరిక’అంటూ బాంబు పేల్చాడు.

పీఎం కావడం అన్నది 40 ఇయర్స్ పాలిటిక్స్ అయిన మన చంద్రబాబుతోనే కాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు మొన్నటివరకు ఎమ్మెల్యేగానే గెలవలేకపోయిన లోకేష్ వల్ల అవుతుందా? ఏదో తండ్రి ప్రోద్బలంతో గెలిచి మంత్రి పదవి కొట్టేసిన లోకేష్ ను పీఎంగా చూడాలన్న టీడీపీ శ్రేణుల కోరిక నవ్వుల పాలవుతోంది. మీరూ గంటా రవితేజ కామెంట్స్ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories