Top Stories

మీరు నవ్వకండి ఇది జోక్ అనుకుంటారు.

తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో మాటల యుద్ధం ఎప్పుడూ తారస్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నేత కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.

తాజాగా మహిళా టీమిండియా ప్రపంచకప్ గెలవడం నేపథ్యంలో టీడీపీ వర్గాలు లోకేష్ గ్యాలరీలో కూర్చోవడమే జట్టుకు స్ఫూర్తి అని చెప్పడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కన్నబాబు ఘాటు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఇలా వ్యాఖ్యానించారు. “లోకేష్ గ్యాలరీలో కూర్చోవడం వల్ల స్ఫూర్తితో మహిళా భారత్ క్రికెట్ కప్పు కొట్టారంట! ఎవడికో పుట్టిన బిడ్డకు మా బిడ్డ అని చెప్పి పేరు పెట్టుకోవడం తండ్రి, కొడుకులు అలవాటు.”

కన్నబాబు ఈ వ్యాఖ్యలతో టీడీపీ నాయకుల “క్రెడిట్ తీసుకునే” అలవాటుపై సెటైర్ వేశారు. మహిళా జట్టు విజయం దేశానికి గౌరవం తెచ్చిన సందర్భంలో రాజకీయ లాభాల కోసం దాన్ని తమకే క్రెడిట్‌గా చూపించుకోవడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కొందరు యూజర్లు కన్నబాబు వ్యాఖ్యలను “రియాలిటీ చెక్”గా చూస్తుండగా, టీడీపీ అనుచరులు మాత్రం “లోకేష్‌పై అసూయతో మాట్లాడుతున్నాడు” అంటూ ప్రతిస్పందిస్తున్నారు.

ఏది ఏమైనా, మహిళా జట్టు గెలుపు ఆనందాన్ని రాజకీయ రంగంలోకి లాగుతూ రెండు పార్టీల మధ్య మాటల పోరు మరింత రసవత్తరంగా మారింది.

https://x.com/YSJ2024/status/1986744407148970239

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories