Top Stories

‘మహా వంశీ’ కామెడీ కితకితలు…

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హీట్‌లోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి.

రైతులకు యూరియా కూడా ఇవ్వని చంద్రబాబు.. “ఎందులైనా అయినా దూకి చావండి” అంటూ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే మహా టీవీ యాంకర్ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “చంద్రబాబునే అంత మాట అంటావా?” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తూ జగన్‌పై సెటైర్లు వేశారు.

మహా వంశీ తన స్టైల్‌లోనే ఈ కామెంట్లను ఎగదోస్తూ మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు ఆయన మాటలపై నవ్వులు పూయగా.. మరికొందరు సెటైరికల్ మీమ్స్‌తో హోరెత్తించారు. “వంశీ రియాక్షన్ చూసి పగలబడి నవ్వేశాం”, “ఇదే వంశీ స్టైల్.. ఫుల్ కామెడీ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అసలు విషయానికి వస్తే.. ఏపీ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేయడం కొత్తేమీ కాదు. కానీ ఆ రాజకీయ వ్యాఖ్యలపై మీడియా వ్యక్తులు రియాక్ట్ అవ్వడం మాత్రం సోషల్ మీడియాలో అదిరిపోయే ట్రోల్స్‌కు కారణమవుతోంది. ప్రస్తుతం వంశీ రియాక్షన్ కూడా అలాంటి కామెడీ కితకితలకే దారితీసింది.

మొత్తంగా చెప్పాలంటే.. జగన్ కామెంట్లు, వంశీ రియాక్షన్, సోషల్ మీడియాలో ట్రోల్స్ అన్నీ కలిపి మరోసారి ఏపీ రాజకీయాలను వినోదాత్మక మలుపులోకి తీసుకెళ్లాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories