Top Stories

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారితోపాటు ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి వెళ్లడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఏబీఎన్ చానెల్‌లో సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ నేరుగా ప్రశ్నలు సంధించారు.

“జైలు నుంచి వచ్చిన వ్యక్తిని యూఎన్‌కు పంపించడానికి బీజేపీ ఎందుకు ముందుకొచ్చింది?” అని వెంకటకృష్ణ లైవ్ డిబేట్‌లో నిలదీశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరో సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది. బీజేపీకి చెందిన ఒక అతి పెద్ద నాయకుడు ఈ వ్యవహారంలో నేరుగా ఇన్‌వాల్వ్ అయ్యాడని, టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా హెచ్చరించాడని ఏబీఎన్ చానెల్ లో వెంకటకృష్ణ వెల్లడించాడు

టీడీపీ ఎంపీలు ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, బీజేపీ హైకమాండ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ విషయంపై స్పందించారు. “మేము బీజేపీకి ఇప్పటికే తెలియజేశాం, తప్పు సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు” అని పట్టాభి వ్యాఖ్యానించారు.

ఇక మరోవైపు, వెంకటకృష్ణ మైండ్‌వాయిస్ మాత్రం స్పష్టంగా వినిపించింది “ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు?” అని. ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బీజేపీ–వైసీపీ మధ్య పెరుగుతున్న ఈ రాజకీయ సాన్నిహిత్యం టీడీపీ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తుందా? లేదా ఇది కేవలం డిప్లొమాటిక్ కార్యక్రమం కోసమా అన్నదానిపై చర్చలు వేడెక్కుతున్నాయి.

మొత్తం మీద, మిథున్ రెడ్డి–పురంధేశ్వరి యుఎన్ పర్యటన బీజేపీ, టీడీపీ, వైసీపీ మధ్య కొత్త రాజకీయ చర్చలకు తెరలేపింది.

https://x.com/Samotimes2026/status/1977766773530517646

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories