Top Stories

పబ్లిసిటీ కోసం ఇంతనా నారాలోకేష్ అన్నా

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామంలో దళిత కుటుంబం ఎదుర్కొంటున్న అన్యాయం చర్చనీయాంశమైంది. స్థానిక టీడీపీ నాయకుల మోసం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బడిపాటి మనిషా–సిసింద్రీ దంపతులు ఇప్పటికీ చెక్కు కోసం తిరుగుతూనే ఉన్నారు.

అకాలంలో పుట్టిన పాపకు చికిత్స చేయడానికి దంపతులు అప్పులు చేసి సుమారు 10 లక్షలు ఖర్చు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం స్థానిక టీడీపీ నాయకులను సంప్రదించగా, వైసీపీ వారికి ఎందుకు చేయాలి అంటూ మొదట నిరాకరించారని, ఆపై పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే సహాయం అందుతుందని షరతు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దిక్కుతోచని పరిస్థితిలో సభ్యత్వం తీసుకున్నా, వాగ్దానాలు గాల్లో కలిసిపోయాయి. ప్రజాదర్బార్‌లో నారా లోకేష్ సానుకూలంగా స్పందించి సహాయం చేస్తానని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు చెక్కు అందలేదని వారు వాపోతున్నారు.

ప్రచారం మాత్రం వైసీపీ కుటుంబాలకు కూడా అండగా ఉంటానని లోకేష్ చెబుతున్నా, వాస్తవంలో బాధిత కుటుంబం ఇంకా న్యాయం కోసం తలుపుతడుతూనే ఉంది. కనీసం ఇప్పటికైనా ఆ దళిత కుటుంబానికి హామీ ఇచ్చిన సహాయం అందించాలని ఆ తల్లి వేడుకుంటోంది.

https://x.com/JaganannaCNCTS/status/1967514888366129617

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories