Top Stories

ఏపీలో కొత్త జిల్లాలు

 

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పాలనాపరమైన లోపాలను సరిచేసే క్రమంలో, గత వైసీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న మార్పులపై సమీక్ష జరిగి, పరిపాలనను మెరుగుపరిచే విధంగా జిల్లాల విభజనపై దృష్టి పెట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, మున్సిపల్, హోం, ఆర్ అండ్ బి, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లా, రెవెన్యూ డివిజన్ల, మండలాల సరిహద్దులు, ప్రస్తుత కేంద్రాలకు గ్రామాల మధ్య దూరం, తదితర అంశాలపై విశ్లేషణ చేస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవో కూడా జారీ చేశారు.

ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో, ప్రాంతీయ చరిత్ర, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పేర్లు మార్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే, కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి బాధ్యత అప్పగించారు.

13 జిల్లాలను 26కి విస్తరించిన గత వైసీపీ ప్రభుత్వం, విభజన ప్రక్రియలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలతో ఎదురైంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ లోపాలను అధిగమించేందుకు ప్రజల నమ్మకాన్ని ప్రాధాన్యత ఇస్తోంది.

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వచ్చే సంక్రాంతికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేసి, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories