Top Stories

పాపం పవన్ కళ్యాణ్

ఒక్క జగన్ ను ఓడించడానికి కూటమికట్టి.. ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించి.. చచ్చుబడిన చంద్రబాబును లేపి పవన్ కళ్యాణ్ చేసిన పొత్తుల రాజకీయం ఆయనకు అధికారాన్ని ప్రాప్తించేలా చేసింది. అయితే పొత్తులతో గెలిచిన పవన్ కు ఇప్పుడు అధికారులు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. డిప్యూటీ సీఎం అయిన తన పరిస్థితే ఇలా ఉందని స్వయంగా ఆయన ఆవేదన చెందిన వైనం వైరల్ అవుతోంది..

జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో కూర్చొని కంటిచూపుతో పాలించేవారు. అధికారులు, నేతలను పరుగులు పెట్టించేవారు. అంతలా అధికార వర్గంపై ఆయన మార్క్ ఉండేది.

అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు చెప్పినా మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అస్సలు ఇసుక విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ప్రతిపక్షంలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరులుతున్న బియ్యం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కే రెండు నెలలుగా కాకినాడ పోర్ట్ లో ఎంట్రీ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు డిప్యూటీ సీఎం అయిన తనకు గౌరవం ఇవ్వడం లేదని.. నన్నే ఆపేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇలా కూటమి ప్రభుత్వంలో అధికారులు, మంత్రులు, నేతలు ఎవరూ చంద్రబాబు, పవన్ ను గుర్తించడం లేదని.. పొత్తులతో ఆధారపడి గెలిస్తే ఇలానే చూస్తారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories