Top Stories

హే పవన్.. ఏంటిది? తిట్టాల్సింది పచ్చ బ్యాచ్ ను కదా పవనూ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎవరు తప్పు చేసినా వైసీపీనే టార్గెట్ గా చేసుకోవడం అలవాటు అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజులుగా జనసేన, టిడిపి నేతలు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల దారుణంగా కొట్టుకుంటున్నారు కూడా. ఈ వ్యవహారంపై పలువురు జనసేన ముఖ్య నాయకులు వద్దకు తీసుకువెళ్లారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ గొడవలు స్పందిస్తూ వైసిపి నేతల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులకు యుద్ధమే కావాలంటే కావలసినంత యుద్ధం ఇస్తానంటూ విమర్శలు చేశారు. తమది మంచి ప్రభుత్వమే కానీ చేతకాని ప్రభుత్వం కాదంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలను చూసిన ఎంతో మంది ఇదెక్కడి చోద్యం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

అధికారం కోసం కూటమి నాయకులు తన్నుకుంటే మధ్యలో వైసీపీకి సంబంధం ఏంటి.? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. టిడిపి నాయకులు.. జనసేన నాయకులు, కార్యకర్తలను తిట్టిపోస్తున్నారని, కొన్నిచోట్ల దాడులకు పాల్పడుతున్నారంటూ జనసేన కార్యకర్తలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాల్సింది, హెచ్చరించాల్సింది టిడిపి నాయకులకు కదా.. మరి వైసిపిపై పడుతున్నాడు ఏంటి అంటూ జన సైనికులే వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినేతే ఇలా ఉన్నప్పుడు మన పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వైసీపీని లక్ష్యంగా చేసుకుంటూ చేస్తున్న ఈ రాజకీయాలను చూసి కొందరు జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లుపాటు టిడిపికి ఊడిగం చేస్తాము అంటూ పలువురు ఆవేదన చెందుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి అయినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసి గట్టిగా నిలబడి జనసేనను కాపాడుకోండి అంటూ పలువురు సూచిస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories