Top Stories

పోలీసుల వేధింపులు.. రైలుపట్టాలపై పడుకొని యువకుడి సెల్ఫీ వీడియో

ఏపీలో పోలీసుల వేధింపులపై ఓ యువకుడు విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే వైసీపీ నేతల అరెస్టులపై ఓవైపు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా మరోవైపు పోలీసులు చర్యలు శృతి మించుతున్నాయని పలువురు అంటున్నారు.

నరసరావుపేటలో మదార్ వలి అనే యువకుడు తనపై రూరల్ సీఐ పసుపులేటి రామక్రిష్ణ, కానిస్టేబుల్ బాబు తప్పుడు కేసులో పెట్టి, కేసు కొట్టేయాలంటే ఐదు లక్షలు లంచం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆ యువకుడు రైలు పట్టాలపై పడుకొని వీడియో తీస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

సీఐ, కానిస్టేబుళ్ల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రైల్వే ట్రాక్‌పై పడుకొని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను చంద్రబాబు, లోకేష్ లు చూసి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories