Top Stories

మాపై తిరుగుబాటు చేయండి.. చంద్రబాబు సంచలన పిలుపు

 

ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో ఇసుక, మద్యం అక్రమాలపై కూటమి పార్టీల నేతలు నిత్యం పోరాటాలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే ఇసుక, మద్యం అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఓట్లు కూడా వేయించుకున్నారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక అవే ఇసుక, మద్యం అక్రమాల్లో ఆయా పార్టీల నేతలే మునిగితేలుతున్నారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు స్వయంగా సీఎం చంద్రబాబే తరచుగా చెప్తున్నారు.

తాజాగా కూటమి ప్రభుత్వం మద్యం, ఇసుక విధానాలను అమల్లోకి తెచ్చింది. వీటిని కచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అధికార పార్టీల నేతలే వీటికి తూట్లు పొడవడం మొదలుపెట్టేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారు చేస్తున్న దందాలు ఏ స్ధాయిలో ఉన్నాయంటే వీటిపై స్వయంగా సీఎం చంద్రబాబే జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. వీరికి పదే పదే హెచ్చరికలు చేయాల్సి వస్తోంది. తాజాగా ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబు ఇలాంటి హెచ్చరికలే చేశారు.

ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ సొంత పార్టీ నేతల్ని చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా ఇసుక దందా చేస్తే జనం తిరుగుబాటు చేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్నారు. మద్యం, ఇసుక విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదని మరోసారి తేల్చిచెప్పేశారు.అంతే కాదు గీత దాటితే ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories