Top Stories

సింగయ్యను అంబులెన్స్ లో చంపేశారు..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇటీవల మరణించిన సింగయ్య మృతిపై అతని భార్య లూర్దు మేరీ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను టీడీపీ నేతలే చంపేశారని ఆరోపించిన ఆమె, ఈ ఘటనలో నారా లోకేష్‌పై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సింగయ్య చనిపోయిన తర్వాత తమ ఇంటికి 50 మంది నారా లోకేష్ అనుచరులు వచ్చారని, తమను బెదిరించారని ఆమె వెల్లడించారు.

లూర్దు మేరీ తెలిపిన వివరాల ప్రకారం, “సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు. సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారు.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల పాత్రపైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. “పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారు. మా మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు” అని లూర్దు మేరీ పేర్కొన్నారు.

తన భర్త మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. “నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్‌లో ఏదో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు? ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది” అని సింగయ్య భార్య లూర్దు మేరీ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సింగయ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో

https://x.com/TeluguScribe/status/1940352618091487370

Trending today

రాహుల్ ను ప్రధానిని చేయాలట

రాజకీయాల్లో కొన్ని ప్రకటనలు హాస్యానికి, వ్యంగ్యానికి కొత్త అర్థాలు ఇస్తాయి. అలాంటిదే...

డప్పు చేతపట్టిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు పాలనా పనుల్లో తీరిక లేకుండా...

జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు...

బాబు పాలనకు విసిగి ఐపీఎస్ గుడ్ బై

రాజకీయ ఒత్తిళ్లు, ప్రభుత్వ అవమానాల మధ్య చివరికి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్...

వైసీపీ నేతపై టీడీపీ నేతల దాడి

శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి....

Topics

రాహుల్ ను ప్రధానిని చేయాలట

రాజకీయాల్లో కొన్ని ప్రకటనలు హాస్యానికి, వ్యంగ్యానికి కొత్త అర్థాలు ఇస్తాయి. అలాంటిదే...

డప్పు చేతపట్టిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు పాలనా పనుల్లో తీరిక లేకుండా...

జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు...

బాబు పాలనకు విసిగి ఐపీఎస్ గుడ్ బై

రాజకీయ ఒత్తిళ్లు, ప్రభుత్వ అవమానాల మధ్య చివరికి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్...

వైసీపీ నేతపై టీడీపీ నేతల దాడి

శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి....

బ్రేకింగ్ : పవన్ పై క్రిమినల్ కేసులు..

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు పోలీసులు...

పాదయాత్ర.. జగన్ సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు...

అనిత కంచంలో ‘బొద్దింక’

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక కనిపించడం రాష్ట్రంలో కూటమి...

Related Articles

Popular Categories