Top Stories

సింగయ్యను అంబులెన్స్ లో చంపేశారు..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇటీవల మరణించిన సింగయ్య మృతిపై అతని భార్య లూర్దు మేరీ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను టీడీపీ నేతలే చంపేశారని ఆరోపించిన ఆమె, ఈ ఘటనలో నారా లోకేష్‌పై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సింగయ్య చనిపోయిన తర్వాత తమ ఇంటికి 50 మంది నారా లోకేష్ అనుచరులు వచ్చారని, తమను బెదిరించారని ఆమె వెల్లడించారు.

లూర్దు మేరీ తెలిపిన వివరాల ప్రకారం, “సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు. సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారు.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల పాత్రపైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. “పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారు. మా మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు” అని లూర్దు మేరీ పేర్కొన్నారు.

తన భర్త మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. “నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్‌లో ఏదో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు? ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది” అని సింగయ్య భార్య లూర్దు మేరీ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సింగయ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో

https://x.com/TeluguScribe/status/1940352618091487370

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories