ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా అక్కడ జనసందోహమే కనిపిస్తోంది. రాప్తాడు నుంచి మచిలీపట్నం వరకు, నెల్లూరు నుంచి హైదరాబాద్...
ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు పూడ్చే పనులు చేపట్టినప్పటికీ, శాశ్వత రోడ్ల నిర్మాణం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా వైసీపీ అనుకూల...
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్...
ఒకప్పుడు బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తా అంటూ గర్జించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే బెల్ట్ షాపులను సమర్థించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది....
ఆంధ్రప్రదేశ్పై ‘మొంథా’ తుఫాన్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడి, తీరానికి చేరువవుతున్న ఈ తుఫాన్ కారణంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో...
హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ను తెచ్చానని, టెక్ సిటిని నేనే డెవలప్ చేశానని తరచూ చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వస్తోందని తన ఖాతాలో...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నాయకులకు కీలక...
ఆంధ్రప్రదేశ్లో గంజాయి అక్రమ వ్యాపారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో ఇటీవలి ఘటనలు అధికార వ్యవస్థపై నమ్మకాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే...
రాజకీయాల్లో ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సమాజం వారిని నిశితంగా పరిశీలిస్తుంది. దీనికి తోడు ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు ఎల్లప్పుడూ వారిని పట్టుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా...
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో మాటల తూటాలు, విమర్శలు సాధారణమే. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలపై “వెటకారం పీక్స్” అనే...