Top Stories

టీడీపీ బ్లాక్ మెయిలింగ్

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా ఆదరణ పొందలేకపోతోంది. ఎంతలా అంటే సభ్యత్వం నమోదులో చాలా వెనుకబడింది. అసలు ఎవరూ టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వం దొంగదారిలో సభ్యత్వాలు పూర్తి చేస్తోంది. పథకాలు అమలు చేయాలంటే సభ్యత్వం ఉండాలని అధికారులు, వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ సభ్యత్వం తీసుకోకుంటే మీకు పథకాలు రావు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఈ మేరకు ఆడియో క్లిప్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

‘‘ఏపీ ప్రజల్లారా! పథకం కావాలా.. అయితే టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి.. రుణం కావాలా ఐతే టీడీపీ కార్డు తీసుకో.. బీమా కావాలా ? ఐతే మళ్ళీ టీడీపీ సభ్యత్వం ఉండాల్సిందే. ’’ అంటూ టీడీపీ నాయకుల బ్లాక్మెయిలింగ్ సాగుతోంది. సిగ్గులేకుండా ప్రజలని బెదిరిస్తూ సభ్యత్వాలు చేర్చుకుంటున్నారు. టీడీపీ పార్టీ తీరు ప్రజలు మండిపడుతున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా బ్లాక్ మెయిల్ చేయకుండా.. కులం..మతం..చూడకుండా అర్హతను బట్టి పథకాలు ఇచ్చింది.. ప్రతి ఇంటికీ సంక్షేమం పంచింది..అది కదా మనసున్నవారి పాలన అని ప్రజలు అంటున్నారు. టీడీపీ తీరుపై మండిపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories