Top Stories

టీడీపీ బ్లాక్ మెయిలింగ్

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా ఆదరణ పొందలేకపోతోంది. ఎంతలా అంటే సభ్యత్వం నమోదులో చాలా వెనుకబడింది. అసలు ఎవరూ టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వం దొంగదారిలో సభ్యత్వాలు పూర్తి చేస్తోంది. పథకాలు అమలు చేయాలంటే సభ్యత్వం ఉండాలని అధికారులు, వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ సభ్యత్వం తీసుకోకుంటే మీకు పథకాలు రావు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఈ మేరకు ఆడియో క్లిప్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

‘‘ఏపీ ప్రజల్లారా! పథకం కావాలా.. అయితే టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి.. రుణం కావాలా ఐతే టీడీపీ కార్డు తీసుకో.. బీమా కావాలా ? ఐతే మళ్ళీ టీడీపీ సభ్యత్వం ఉండాల్సిందే. ’’ అంటూ టీడీపీ నాయకుల బ్లాక్మెయిలింగ్ సాగుతోంది. సిగ్గులేకుండా ప్రజలని బెదిరిస్తూ సభ్యత్వాలు చేర్చుకుంటున్నారు. టీడీపీ పార్టీ తీరు ప్రజలు మండిపడుతున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా బ్లాక్ మెయిల్ చేయకుండా.. కులం..మతం..చూడకుండా అర్హతను బట్టి పథకాలు ఇచ్చింది.. ప్రతి ఇంటికీ సంక్షేమం పంచింది..అది కదా మనసున్నవారి పాలన అని ప్రజలు అంటున్నారు. టీడీపీ తీరుపై మండిపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories