Top Stories

రైల్వేకోడూరు సీటు కోసం రూ. 7 కోట్లు ఇచ్చా!

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. రైల్వేకోడూరు అసెంబ్లీ టికెట్ ఆశ చూపించి టీడీపీ నేత వేమన సతీష్ తనను మోసం చేశారని పార్టీ నేత సుధా మాధవి సంచలన ఆరోపణలు చేశారు. తాను టికెట్ కోసం వేమన సతీష్‌కు ఏకంగా రూ. 7 కోట్లు ఇచ్చానని, ఆస్తులన్నీ అమ్మి ఈ మొత్తాన్ని సమకూర్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సుధా మాధవి మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తన వద్ద రుజువులు ఉన్నాయని పేర్కొంటూ, డబ్బులు ఇస్తున్న వీడియో క్లిప్పింగ్‌లను కూడా విడుదల చేశారు. “నా రేంజ్ ఏంటో, నా తాత ముత్తాతల ఆస్తి ఎన్ని కోట్లో చూపిస్తా” అంటూ ఆమె సవాల్ విసిరారు. రూ. 7 కోట్లు తీసుకున్న వేమన సతీష్ టికెట్ ఇప్పించకపోగా డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని సుధా మాధవి ఆరోపించారు.

ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె పేర్కొనడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరువూరు టికెట్‌ సహా పలుచోట్ల టికెట్ల విషయంలో ఆరోపణలు వస్తున్న తరుణంలో, సుధా మాధవి చేసిన ఈ ఆరోపణలు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారాయి.

https://x.com/YSJ2024/status/1987837422659662173?s=20

Trending today

చంద్రబాబుకు టచ్‌లోకి తెలంగాణ లీడర్స్?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ...

కూటమి అబద్దాల అప్పు

ఎన్నికల ముందు అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు, అధికారంలోకి...

ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....

లోకేష్‌, పవన్‌పై బైరెడ్డి చెప్పిన కథ

వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై...

Topics

చంద్రబాబుకు టచ్‌లోకి తెలంగాణ లీడర్స్?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ...

కూటమి అబద్దాల అప్పు

ఎన్నికల ముందు అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు, అధికారంలోకి...

ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....

లోకేష్‌, పవన్‌పై బైరెడ్డి చెప్పిన కథ

వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ...

బాత్రూమ్ నుంచి జ‌న‌సేన ఎమ్మెల్యే కాల్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే...

అంబటిని డిప్యూటీ సీఎం చేసేదాకా వదలం అంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ నాయకుడు...

Related Articles

Popular Categories