Top Stories

రైల్వేకోడూరు సీటు కోసం రూ. 7 కోట్లు ఇచ్చా!

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. రైల్వేకోడూరు అసెంబ్లీ టికెట్ ఆశ చూపించి టీడీపీ నేత వేమన సతీష్ తనను మోసం చేశారని పార్టీ నేత సుధా మాధవి సంచలన ఆరోపణలు చేశారు. తాను టికెట్ కోసం వేమన సతీష్‌కు ఏకంగా రూ. 7 కోట్లు ఇచ్చానని, ఆస్తులన్నీ అమ్మి ఈ మొత్తాన్ని సమకూర్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సుధా మాధవి మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తన వద్ద రుజువులు ఉన్నాయని పేర్కొంటూ, డబ్బులు ఇస్తున్న వీడియో క్లిప్పింగ్‌లను కూడా విడుదల చేశారు. “నా రేంజ్ ఏంటో, నా తాత ముత్తాతల ఆస్తి ఎన్ని కోట్లో చూపిస్తా” అంటూ ఆమె సవాల్ విసిరారు. రూ. 7 కోట్లు తీసుకున్న వేమన సతీష్ టికెట్ ఇప్పించకపోగా డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని సుధా మాధవి ఆరోపించారు.

ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె పేర్కొనడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరువూరు టికెట్‌ సహా పలుచోట్ల టికెట్ల విషయంలో ఆరోపణలు వస్తున్న తరుణంలో, సుధా మాధవి చేసిన ఈ ఆరోపణలు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారాయి.

https://x.com/YSJ2024/status/1987837422659662173?s=20

Trending today

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

Topics

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

పచ్చ మీడియా పక్షపాతం

తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. కానీ, ఇటీవల కొన్ని...

మెడికల్ కాలేజీల టెండర్లు.. ప్రభుత్వ పరువుపాయే

ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందన్న...

మా అయ్య మొగోడు, మొనగాడు.. తెలంగాణ తెచ్చినోడు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

Related Articles

Popular Categories