Top Stories

చంద్రబాబు గురించి రోశయ్య చెప్పిన చేదు నిజం

మాట నిలబెట్టుకునేవాడు వైఎస్ఆర్.. కానీ మాట తప్పేవాడు చంద్రబాబు. ఈ విషయం ఇప్పుడే కాదు అనాదిగా నాటి దిగ్గజ రాజకీయ నాయకుడు రోశయ్యనే చెప్పాడు. వైఎస్ఆర్ పాలనకు ముందు చంద్రబాబు ఇలానే తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వైనంపై సీనియర్ కాంగ్రెస్ నేత రోశయ్య సెటైర్లు కురిపించారు.

అధికారం దక్కడానికి చంద్రబాబు ఏమైనా చేస్తాడని.. ఎన్ని తప్పుడు హామీలు అయినా ఇస్తాడని.. గెలిచాక నాకు పాలన చేత కావడం లేదని.. డబ్బులు లేవని చేతులెత్తేస్తాడని రోశయ్య ఆనాడే చెప్పాడు. అప్పుడు అలానే చేశాడు.. ఇప్పుడు చంద్రబాబు అదే చేశాడు.

తాజాగా నిన్న ప్రెస్ మీట్ లో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు తప్ప ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవని.. అందుకే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.

దీంతో చంద్రబాబు మరోసారి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని అర్థమైపోయింది. నమ్మి ఓట్లు వేసిన జనాలు, ప్రతిపక్ష వైసీపీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళుతుందన్నది ఆసక్తి రేపుతోంది.

నాడు రోశయ్య ఏం మాట్లాడాడో ఈ వీడియోలో చూద్దాం.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories