Top Stories

దొరికిపోయిన సేనాని

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండ ప్రభుత్వ భవనంపై చేసిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల భవనంలోని పెచ్చులు ఊడిపోయాయని చూపిస్తూ ఆయన మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ ఘటనను పరిశీలించిన నెటిజన్లు వేరే నిజాన్ని వెలుగులోకి తెచ్చారు.

పెచ్చు ఊడిందని చూపించినా, అవి సహజంగా కింద పడకుండా కొంత దూరంగా పక్కకు పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే వాటిని ఎవరైనా కోసి అక్కడ ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కేవలం “డైవర్షన్ డ్రామా”గా మారిపోయాయి.

ఇక సోషల్ మీడియా వేదికలపై పవన్‌ను నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. “సొంతంగా పెచ్చు లాగి మీడియా ముందు నాటకాలు ఆడుతున్నారు”, “ప్రజలను మోసం చేసే ప్రయత్నం విఫలమైంది” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సంఘటనతో టీడీపీ–జనసేనల కలయికలోని దొంగనాటకాలు బహిర్గతమయ్యాయని పాలకపక్షం చెబుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం నిజాలను వక్రీకరించడం ఎంతకాలం సాధ్యమవుతుందో చూడాలి కానీ, ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయినట్టే కనిపిస్తోంది.

 

 

https://x.com/Venkat_karmuru/status/1961429538241442033

Trending today

కూటమిపై ‘నకిలీ ఓట్ల’ బాంబ్

2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ...

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి...

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని వైసీపీ...

గూగుల్ క్రెడిట్ ఖాతాలో వేసుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్‌ను తెచ్చానని, టెక్‌ సిటిని నేనే డెవలప్‌ చేశానని తరచూ...

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

Topics

కూటమిపై ‘నకిలీ ఓట్ల’ బాంబ్

2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ...

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి...

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని వైసీపీ...

గూగుల్ క్రెడిట్ ఖాతాలో వేసుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్‌ను తెచ్చానని, టెక్‌ సిటిని నేనే డెవలప్‌ చేశానని తరచూ...

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories