Top Stories

కూటమి రచ్చ.. కొట్టుకోవడం తక్కువ

తిరుపతిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు బహిరంగ ఘర్షణలకు దారి తీశాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడగా, వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ప్రశాంతతను భంగం చేస్తున్నారని ఆరోపించారు. బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే విడుదల చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉందా అనే అంశంపై లోతైన దర్యాప్తు జరపాలని సూచించారు.

ఈ ఘటనతో తిరుపతిలో కూటమి పార్టీల మధ్య సమన్వయం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ స్థాయిలో కలిసిపనిచేస్తున్నా, స్థానికంగా జరుగుతున్న ఇలాంటి ఘర్షణలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories