Top Stories

లోకేశ్ సార్.. ఏంటి ఇదీ

ఏరు దాటేదాక ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న.. ఇలా ఉంటోంది టీడీపీ రాజకీయం.. అవును చంద్రబాబు ఏక్ నంబర్ అయితే.. ఆయన కుమారుడు నారా లోకేష్ దస్ నంబర్ లాంటోరు.. అవును చంద్రబాబును మించి జగన్ ను, వైసీపీని తన పచ్చమీడియాతో డ్యామేజ్ చేశారు.

నాడు ఇదే జగన్ దావోస్ వెళ్లి పెట్టుబడులను లక్షకోట్లకు పైగానే సమీకరించారు. అయితే మన దగ్గరి గ్రీన్ కో, అదానీలతోనే జగన్ పెట్టుబడులు చేసుకున్నారని ఇదే లోకేష్ గతంలో దారుణంగా విమర్శించాడు.

కట్ చేస్తే.. తండ్రితోపాటు దావోస్ వెళ్లిన లోకేష్ బాబు ఏం సాధించారయ్యా అంటే.. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చేశారు. ఇప్పుడు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారని విలేకరులు ప్రశ్నిస్తే.. ‘దావోస్ వెళ్లేది పెట్టుబడుల కోసం కాదని.. ప్రజేంటేషన్ కోసమని.. అన్నీ మాట్లాడుకొని ఇప్పుడు తాము ఒప్పందాలు చేసుకుంటామని చావు కబురు చల్లగా చెప్పుకొచ్చారు.

ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ మాట్లాడిన మాటలను.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిన వీడియోలను పెట్టి నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories