Top Stories

టీవీ5 సాంబశివరావు హైజాక్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఆడతీరు, కఠోర శ్రమతో టీమిండియా మహిళలు దేశాన్ని గర్వపడేలా చేశారు. కానీ ఈ గొప్ప విజయాన్నీ రాజకీయ కోణంలోకి లాగుతూ, తమ పార్టీ ప్రచారానికి వాడుకోవడంలో టీడీపీ అనుకూల మీడియా మరోసారి వెనుకడుగు వేయలేదు.

టీమిండియా మహిళల విజయం వెనుక నారా లోకేష్ ప్రోత్సాహం ఉందంటూ టీవీ5 చానెల్ యాంకర్ సాంబశివరావు “జాకీలు” వేసి పొగడ్తల పూలు కురిపించడం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. “లోకేష్ ప్రేరణతో భారత మహిళా జట్టు కప్ కొట్టింది” అంటూ ప్రసారం చేసిన సెగ్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘వెయ్యకుండా ఉండలేడు… మళ్లీ వేసేశాడు!’ ఇదే ట్యాగ్‌లైన్‌తో నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో టీవీ5 సాంబశివరావుపై దుమ్మెత్తిపోస్తున్నారు. “ఏ విషయాన్నైనా టీడీపీ ఖాతాలో వేయకపోతే సాంబకి నిద్రపట్టదేమో!” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

భారత మహిళా జట్టు కష్టపడి సాధించిన ఈ విజయం దేశమంతా గర్వపడే విషయం. కానీ ఈ గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అసహజమని అభిమానులు చెబుతున్నారు. “వాళ్ల కష్టానికి కీర్తి రావాలి, కీర్తికి క్రెడిట్ రావాలి — కానీ రాజకీయ బానిసల ప్రసారం వల్ల గౌరవం తగ్గుతోంది” అంటున్నారు క్రీడాభిమానులు.

టీవీ5 సాంబ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో పేలిపోతున్నారు. “లోకేష్ కూర్చుంటే గెలుస్తారు, సాంబ మాట్లాడితే చాలు స్కోరు పెరుగుతుంది” అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మహిళా క్రికెటర్లు దేశానికి గౌరవం తెచ్చారు. వారి విజయం రాజకీయాలకే కాదు, దేశం మొత్తం గర్వించదగ్గ విషయం. కానీ మీడియా వేదికగా రాజకీయ పిచ్చి ప్రచారం నడపడం క్రీడా సంస్కృతికి హాని. ఎల్లో మైక్‌ఫోన్‌లతో ఎన్ని జాకీలు వేశినా ప్రజలు ఏది నిజమో బాగా అర్థం చేసుకుంటున్నారు.

https://x.com/Samotimes2026/status/1985717516040355905

Trending today

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

Topics

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

Related Articles

Popular Categories