Top Stories

ఆ మాజీ మంత్రి అరెస్టుకు ముహూర్తం

మరో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? ముహూర్తం ఖరారు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని, నందిగాం సురేష్, పేర్ని నాని, జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. అందులో చాలామంది అరెస్టు కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా చేరారు. ఆమెను సైతం అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది. తెరవెనుక ఆమె అరెస్టుపై రకరకాల చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో ఆమె అరెస్టు ఎప్పుడు అన్నదానిపై… శాప్ ఛైర్మన్ స్పష్టతనిచ్చారు.

జగన్ మంత్రివర్గంలో ఆర్కే రోజా రెండున్నరేళ్లుగా పనిచేశారు. పర్యాటక శాఖతో పాటు క్రీడల మంత్రిగా ఉండేవారు. 2024 ఎన్నికల ముందు ‘ఆడుదాం ఆంధ్ర’, ‘సీఎం కప్’ పోటీల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం కక్ష్యతో తవ్వి తీసి కేసులు పెట్టించింది. ఇప్పుడు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది.

అయితే మాజీ మంత్రి రోజా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆమెపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తొలుత మహిళ కావడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఇదే అదునుగా రోజా చెలరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నట్టు మూడు పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రోజాను విడిచి పెట్టవద్దని.. తప్పకుండా అరెస్టు చేసి తీరాలని కోరుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆమె అరెస్టుకు సంబంధించి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాకు చెందిన రవి నాయుడు శాప్ ఛైర్మన్గా ఉన్నారు. నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆగస్టు పదిలోగా రోజా అరెస్టు తప్పదని ఆయన ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అరెస్ట్ కాబోయే మాజీ మంత్రుల జాబితాలో రోజా కూడా చేరిపోయారన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories