Top Stories

YCP vs TDP : టీడీపీపై వైసీపీ తిరుగుబాటు మొదలైంది..వైరల్ వీడియో

YCP vs TDP : బంతిని గోడకు ఎంత బలంగా కొడితే అంతే బలంగా అది నిన్ను కొడుతుంది. అదే ప్రకృతి ధర్మం.. ఇప్పుడు అధికార మదంతో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలపై పడిపోతున్నారు. హత్యలు, దాడులతో బంబేలెత్తిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్ ఇప్పటికే ఒక హెచ్చరికలు చేశాడు. దాడులకు ప్రతిదాడులు తప్పవని.. అధికారం మారితే మీ పరిస్థితి ఇలానే ఉంటుందని హెచ్చరించారు.

వైఎస్ జగన్ అన్నట్టే జరుగుతోంది. టీడీపీ మూకల దాడుల నుంచి వైసీపీ నేతలను కాపాడుకునేందుకే ప్రజలే ముందుకు వస్తున్నారు. వైసీపీ నేతలకు అండగా అరాచకవాదుల పీచమణుస్తున్నారు. చూస్తుంటే తిరుగుబాటు మొదలయ్యిందని అనిపిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లో వైసీపీ సర్పంచ్ పై దాడికి ప్రయత్నించిన తెలుగు దేశం కూటమి వర్గాన్ని గ్రామస్థులు ఎదురించారు. ఏకంగా టీడీపీ నేతలకు దేహశుద్ధి చేసి గ్రామస్తులు తగిన బుద్ది చెప్పారు.

వైసీపీ నేతల తరుఫున ప్రజలే ముందుకొచ్చి వారికి అండగా నిలవడం జనంలో వచ్చిన మార్పునకు నిదర్శనం. టీడీపీ అరాచకాలపై ప్రజల్లోనే ఈ తిరుగుబాటు రావడం ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఈ మార్పు టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడం తథ్యం అని అంటున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories