Top Stories

టిడిపికి మైనస్… వైసీపీకి ప్లస్

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల తీరు చర్చనీయాంశమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనే పేరుతో గుడ్డి విధేయత కనిపిస్తుండగా, తెలుగుదేశం పార్టీలో మాత్రం అతి మేధావితనం పార్టీకి మైనస్‌గా మారుతోంది.

జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అనే భావన వైసీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. అధినేత ఆదేశం అనగానే విన్నపాలు లేకుండా ఆచరిస్తారు. అదే క్రమశిక్షణ వైసీపీకి ఒకపక్క బలం అయ్యింది.. ఇవే వైసీపీ స్వభావం బలగంగా మారింది..

ఇక తెలుగుదేశం పార్టీలో పరిస్థితి తారుమారుగా ఉంది. అక్కడ అధినేత చంద్రబాబుకంటే తామే తెలివైనవారమని భావించే మేధావులు అధికం. ఎవరికి ఏది నచ్చకపోతే అదే బహిరంగ చర్చకు వస్తుంది. ఎవరైనా ఉచిత సలహా ఇచ్చే దారిలో పార్టీ క్రమశిక్షణ దెబ్బతింటుంది.

వైసీపీలో అధినేత చెప్పిన మాటే శాసనం. టిడిపీలో అయితే ప్రతి నేతకు ఒక అభిప్రాయం. ఇదే తేడా రెండు పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తోంది. వైసీపీకి జగన్ ప్లస్‌గా, టిడిపికి మేధావితనం మైనస్‌గా మారిన పరిస్థితి ఇది.

Trending today

బాత్రూమ్ నుంచి జ‌న‌సేన ఎమ్మెల్యే కాల్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే...

అంబటిని డిప్యూటీ సీఎం చేసేదాకా వదలం అంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ నాయకుడు...

చంద్రబాబుకు మహా వంశీ ఎలివేషన్లు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా పాత్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహా...

చంద్రబాబు ‘హెరిటేజ్’పై మరో బాంబు

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హెరిటేజ్...

అసెంబ్లీలో ‘నారా’ భజన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా...

Topics

బాత్రూమ్ నుంచి జ‌న‌సేన ఎమ్మెల్యే కాల్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే...

అంబటిని డిప్యూటీ సీఎం చేసేదాకా వదలం అంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ నాయకుడు...

చంద్రబాబుకు మహా వంశీ ఎలివేషన్లు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా పాత్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహా...

చంద్రబాబు ‘హెరిటేజ్’పై మరో బాంబు

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హెరిటేజ్...

అసెంబ్లీలో ‘నారా’ భజన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా...

అసెంబ్లీలో గోవిందా.. గోవిందా.. టీడీపీపై వైసీపీ ఎదురుదాడి!

తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ముసురుకున్న రాజకీయ దుమారం ఇప్పుడు అసెంబ్లీని...

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను...

Related Articles

Popular Categories