Top Stories

టిడిపికి మైనస్… వైసీపీకి ప్లస్

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల తీరు చర్చనీయాంశమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనే పేరుతో గుడ్డి విధేయత కనిపిస్తుండగా, తెలుగుదేశం పార్టీలో మాత్రం అతి మేధావితనం పార్టీకి మైనస్‌గా మారుతోంది.

జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అనే భావన వైసీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. అధినేత ఆదేశం అనగానే విన్నపాలు లేకుండా ఆచరిస్తారు. అదే క్రమశిక్షణ వైసీపీకి ఒకపక్క బలం అయ్యింది.. ఇవే వైసీపీ స్వభావం బలగంగా మారింది..

ఇక తెలుగుదేశం పార్టీలో పరిస్థితి తారుమారుగా ఉంది. అక్కడ అధినేత చంద్రబాబుకంటే తామే తెలివైనవారమని భావించే మేధావులు అధికం. ఎవరికి ఏది నచ్చకపోతే అదే బహిరంగ చర్చకు వస్తుంది. ఎవరైనా ఉచిత సలహా ఇచ్చే దారిలో పార్టీ క్రమశిక్షణ దెబ్బతింటుంది.

వైసీపీలో అధినేత చెప్పిన మాటే శాసనం. టిడిపీలో అయితే ప్రతి నేతకు ఒక అభిప్రాయం. ఇదే తేడా రెండు పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తోంది. వైసీపీకి జగన్ ప్లస్‌గా, టిడిపికి మేధావితనం మైనస్‌గా మారిన పరిస్థితి ఇది.

Trending today

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

Topics

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

Related Articles

Popular Categories